వరుణ్‌ ముఖ్యంకాదు... సినిమాపై ఉన్న గౌరవంతో వచ్చా.. చెర్రీ

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (09:23 IST)
తనకు వరుణ్ తేజ్ ముఖ్యంకాదనీ, సినిమాపై ఉన్న గౌరవరంతోనే "అంతరిక్షం" ప్రిరిలీజ్ వేడుకకు వచ్చినట్టు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీల కాంబినేషన్‌లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో "అంతరిక్షం 9000 కేఎంపీహెచ్" అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి రాజీవ్ రెడ్డి ఎడుగూరులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఇందులో మెగా‌పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ, 'ఏడాదికి ఓ సినిమా చేస్తే గొప్ప. రెండు సినిమాలు చేస్తే అదృష్టం. మా అందరికీ రెండు సినిమాలు చేయాలనే ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆనందం.. చేసే సినిమా కన్నా ఆనందంగా ఉంటుంది. వరుణ్‌ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. వరుణ్‌పైన ఉన్న ప్రేమకన్నా.. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమాపై గౌరవంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినట్టు చెప్పారు. 
 
పైగా, ఇటీవలి కాలంలో ఇంత మంచి ట్రైలర్‌ను తాను చూడలేని చెప్పారు. మంచి విజనరీతో గ్రేట్‌ టీమ్ ప్యాషనేట్‌గా చేసిన సినిమాగా నాకు అనిపించింది. ఇంత మంచి సినిమాను మాకు ఇస్తున్నందుకు చిత్ర టీమ్‌కు నా ధన్యవాదాలంటూ చెర్రీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments