Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి''గా కీర్తి సురేష్ అదుర్స్.. రామ్ చరణ్

''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (10:59 IST)
''మహానటి'' సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రముఖ తారలందరూ.. ప్రశంసల జల్లు కురిపించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి సినిమాను చూసిన సినీ ప్రముఖులంతా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. 
 
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ తనయుడు కూడా మహానటి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా ఈ సినిమా చూసినట్లు చరణ్ చెప్పాడు. 
 
ఆపై సోషల్ మీడియాలో ''మహానటి'' సినిమాపై స్పందించాడు. తన మనసును మహానటి ఎమోషనల్‌గా టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను రూపొందించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత, దుల్కర్, విజయ్ నటన సహజంగా వుందంటూ కితాబిచ్చాడు. ఇంత గొప్ప సినిమాను అందించిన నిర్మాతలకు చెర్రీ అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments