జీ20 సదస్సు.. నాటు నాటు పాటకు చెర్రీ స్టెప్పులు

Webdunia
మంగళవారం, 23 మే 2023 (14:06 IST)
G20
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ గుర్తింపును సంపాదించుకుంది. ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ వేడుకలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు.. ప్రపంచం మొత్తం నాటు నాటుతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది.  
 
తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్‌ సదస్సులోనూ "నాటు నాటు’’ సాంగ్ మారుమోగింది. వేదిక మీద ఈ సినిమా హీరో రామ్ చరణ్‌తో కలిసి జీ 20 ప్రతినిధులు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా మే 22 నుంచి మే 24 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. శ్రీనగర్‌లో జరిగే "జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్"లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ అద్భుతమైన ప్రదేశమని.. ఇక్కడికి రావడం తనకు ఇదే తొలిసారి కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments