Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టేకేలకు విహార యాత్రలో చెర్రీ - ఉపాసన - పిక్ వైరల్

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (11:00 IST)
టాలీవుడ్ కపుల్స్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఎట్టకేలకు విహారయాత్రకు వెళ్లారు. అదీకూడా రెండేళ్ల తర్వాత. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వారిద్దరూ ఎలాంటి వెకేషన్స్‌కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వారిద్దరూ విహార యాత్రకు వెళుతూ విమానంలో దిగిన ఫోటోను ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిక్ ఇపుడు వైరల్ అయింది. 
 
తమ ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్న పిక్‌ను ఉపాసన షేర్ చేశారు. "చివరకు 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మూడో‌లో.. ధన్యవాదాలు మిస్టర్ సి" అంటూ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలో చరణ్ ముఖానికి మాస్క్ ధరించి తన ఫేస్ లుక్‌ను కవర్ చేయడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. "ఆర్సీ15" మేకోవర్‌ను రివీల్ చేయకుండా ఉండటానికే ఆయనలా చేసివుండొచ్చని మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా మళ్లీ వస్తుంది.. ఒక్కొక్కడినీ గుడ్డలూడదీసి నిలబెడతాం : ఖాకీలకు వైకాపా నేత వార్నింగ్!!

Rajasthan: టీచర్‌తో రాసలీలల్లో మునిగిపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. వర్మ

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments