కైరా అద్వానీతో రామ్‌చరణ్ వ్యాయామం... వైరల్ అవుతున్న వీడియో...

''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో

Webdunia
ఆదివారం, 20 మే 2018 (11:09 IST)
''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో చెర్రీ చెరువులో చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
అలాగే, ఈ సినిమా హీరోయిన్‌ కైరా అద్వానీతో కలిసి రామ్‌ చరణ్‌ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ ఈ కొత్త సినిమాకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.
 
బోయపాటి సినిమా కోసం సరికొత్త యాంగిల్‌లో కనిపించేందుకు చెర్రీ బాడీ డెవలప్‌ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్‌సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్‌ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments