Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని వివాహం చేసుకుంటే సరదాలే ఎక్కువు : రకుల్ ప్రీత్ సింగ్

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (18:33 IST)
స్నేహితుడుని వివాహం చేసుకుంటే జరిగే మార్పుల కంటే జీవితంలో ఎక్కువ సరదాలే ఉంటాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పెళ్లి తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయ? అని తనను ఎంతో మంది అడిగారని, తన జీవింతలో అంత పెద్ద మార్పు అంటూ ఏమీ రాలేదని ఆమె చెప్పారు. కాగా, రెండు నెలల క్రితం 80 కేజీల బరువును ఎత్తే క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ గాయపడ్డారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
దీనిపై రకుల్ స్పందిస్తూ, గాయం నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నానని చెప్పారు. వెన్నుకు గాయమైనపుడు రెండు వారాల్లో తగ్గిపోయిందని భావించానని, కానీ, ఇప్పటికీ ఎనిమిది వారాలు అయిందన్నారు. ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని చెప్పారు. 
 
చిన్న చిన్న వర్కౌట్లు చేస్తున్నానని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని చెప్పారు. బరువు  తగ్గడం ఎంతో కష్టమైన పని అని ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. 
 
జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలని, రెగ్యులర్ వర్కౌట్లు చేయాలని చెప్పారు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలని ఆమె సూచించారు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీరు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివతంగా తయారవుతుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments