Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు గంటల పాటు రకుల్‌ను విచారించిన ఈడీ

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:04 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. ఉదయం నుంచి దాదాపు ఏడు గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 
అంతేకాదు… 30 ప్రశ్నలకు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విచారణకు రావాలని రకుల్‌కు చెప్పిన అధికారులు… కెల్విన్‌తో సంబంధాలు, రియా చక్రవర్తితో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌పై విచారణ‌లో అడిగారు ఈడీ అధికారులు. 
 
మూడు బ్యాంక్ అకౌంట్లు రకుల్ నుండి క్లారిటీ తీసుకుంది ఈడీ. 13 తేదీన క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకూల్ వ్యవహారంపై క్లారిటీకి రానున్నారు ఈడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments