Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. పెళ్లి చేసుకున్నా.. 2020 కల్లా తల్లి కావాలనేది నా కోరిక?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (14:21 IST)
వివాదాస్పద నటి రాఖీ సావంత్ బాంబు పేల్చింది. తాను యూకే ఎన్నారై బిజినెస్‌మేన్‌ రితీశ్‌ను వివాహం చేసుకున్నానని చెప్పింది. అతను తన వీరాభిమాని కావడంతో ఆయనను పెళ్లాడానని.. 2020కల్లా తల్లి కావాలనేది తన కోరిక అంటూ చెప్పింది. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని తెలిపింది. పెళ్లి తర్వాత రితీశ్ యూకే వెళ్లిపోయాడని రాఖీ చెప్పుకొచ్చింది. 
 
వీసా కోసం తాను ఎదురుచూస్తున్నానని.. రితీశ్ తాను మంచి స్నేహితులమని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తనను చూసిన అతను.. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడని, ఏడాదిన్నర నుంచి ప్రేమలో వున్నామని తెలిపింది. ఇంతమంది స్నేహితుడిని భర్తగా ఇచ్చినందుకు దేవుడికి రాఖీ సావంత్ థ్యాంక్స్ చెప్పింది. పెళ్లైందని సినిమాలకు స్వస్తి చెప్పనని, సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments