Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదిగా దూరంగా ఉంటున్నాం.. విడాకులు కావాలి : సౌందర్య రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోర్టును ఆశ్రయించారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె మద్రాసు కుటుంబ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఒక యేడాది కాలంగా తన భర్త, తాను దూరంగా ఉంటున్నామని అందులో ఆమె పేర్కొన్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్‌తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి యేడాది బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్ని రోజుల తర్వాత సౌందర్య పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. 
 
అందువల్ల భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, కొచ్చడియాన్ గ్రాఫిక్ చిత్రానికి ఈమె దర్శకురాలిగా కూడా పని చేశారు. పైగా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఈమె సొంతం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments