గంట‌సేపు ర‌జ‌నీకాంత్‌, శ‌ర‌త్ కుమార్ మంత‌నాలు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (17:04 IST)
Rajinikanth, Sarath Kumar
ర‌జ‌నీకాంత్ త‌న స్వ‌గృహంలో శ‌ర‌త్ కుమార్‌తో తెలుగు, త‌మిళ చిత్ర రంగంలోని సినిమాల‌ గురించి గంట‌సేపు సోమ‌వారంనాడు చ‌ర్చించారు.  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రం విజ‌యం సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అందులో భాగంగా సోమ‌వారంనాడు ఫోన్‌లో శ‌ర‌త్‌కుమార్‌ను త‌నింటికి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా శ‌ర‌త్‌కుమార్‌తోపాటు ఆయ‌న కుమార్తె వ‌ర‌ల‌క్ష్మీ కూడా హాజ‌రైంది.
 
Rajinikanth, Sarath Kumar, Varalakshmi
ఈ సంద‌ర్భంగా పి.ఎస్‌.1లో శ‌ర‌త్‌కుమార్ న‌ట‌న‌ను చిత్ర క‌థాంశాన్ని లొకేష‌న్ల‌ను ఇత‌ర న‌టీన‌టుల అభిన‌యాన్ని ర‌జ‌నీకాంత్ మెచ్చుకున్నారు. ఈ విష‌యాన్ని శ‌ర‌త్‌కుమార్ తెలియ‌జేస్తూ, చెప్ప‌లేని ఆనందాన్ని అనుభ‌వించాన‌ని తెలిపారు. ఇక తెలుగు, త‌మిళ రంగంలోని విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అంతా పాన్ ఇండియా సినిమాగా మారింద‌ని ర‌జ‌నీ అన్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌ర‌ల‌క్ష్మీ చిత్రాల‌ను గుర్తుచేస్తూ ఆమె న‌ట‌న‌ను మెచ్చుకోవ‌డం మ‌రో విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments