Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నయనతార దంపతులు - సర్రోగసీ వివరాలు కోరిన సర్కారు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (16:12 IST)
అగ్ర హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు చిక్కుల్లో పడ్డారు. సర్రోగసీ విధానం తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులు ఇపుడు సమస్యలో చిక్కుకున్నారు. వివాహమైన ఐదేళ్ల తర్వాత ఈ దంపతులు అద్దె గర్భంద్వారా బిడ్డలను కనాల్సివుంది. కానీ, అందుకు విరుద్ధంగా వారు ఆదివారం ఇద్దరు కవల పిల్లలకు జన్మినిచ్చారు. ఇది వివాదం కావడంతో వారి నుంచి వివరణ కోరుతామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. 
 
సర్రోగసీపై వివరాలను నయనతార, విఘ్నేష్ దంపతులు ప్రభుత్వానికి అందజేయాలని, ఈ వివరాలను తమిళనాడు మెడికల్ డైరెక్టరేట్ ద్వారా కోరుతామని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారంమే సర్రోగసీ ప్రక్రియ జరిగిందా లేదా అన్నది నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments