Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో నయనతార దంపతులు - సర్రోగసీ వివరాలు కోరిన సర్కారు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (16:12 IST)
అగ్ర హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు చిక్కుల్లో పడ్డారు. సర్రోగసీ విధానం తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులు ఇపుడు సమస్యలో చిక్కుకున్నారు. వివాహమైన ఐదేళ్ల తర్వాత ఈ దంపతులు అద్దె గర్భంద్వారా బిడ్డలను కనాల్సివుంది. కానీ, అందుకు విరుద్ధంగా వారు ఆదివారం ఇద్దరు కవల పిల్లలకు జన్మినిచ్చారు. ఇది వివాదం కావడంతో వారి నుంచి వివరణ కోరుతామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. 
 
సర్రోగసీపై వివరాలను నయనతార, విఘ్నేష్ దంపతులు ప్రభుత్వానికి అందజేయాలని, ఈ వివరాలను తమిళనాడు మెడికల్ డైరెక్టరేట్ ద్వారా కోరుతామని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారంమే సర్రోగసీ ప్రక్రియ జరిగిందా లేదా అన్నది నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Betting App Scandal: సురేఖా వాణి, కుమార్తె సుప్రిత, రీతు చౌదరి, గెటప్ శ్రీను సారీ చెప్పారు..

డీఎంకే విజయం కోసం హీరో విజయ్ రహస్య అజెండా : కె.అన్నామలై

Mithun Reddy: తప్పుడు కేసులు పెట్టారు.. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్

హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్ కోచ్ రెస్టారెంట్.. బిర్యానీలో బొద్దింక.. వీడియో వైరల్

వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments