నా దురదృష్టం... వారందరినీ కోల్పోతున్నాను : రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:43 IST)
టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధం ఎన్నటికీ మరిచిపోలేనిదన్నారు. యలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు. 
 
'నా దురదృష్టం... నాతో పాటు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు' అని భావోద్వేగంతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు.. కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరంటే?

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments