ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర‌ఫున సాయం చేస్తామంటున్న రాజ‌మౌళి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:06 IST)
Rajamouli twiter
ఒక గంట స‌మ‌యం క‌ఠిన‌మైది. ప్రామాణిక‌మైన స‌మాచారాన్ని అందించాల్సిన ఈ గంటలో మా బృందం తన పనిని చేస్తోంది. అంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్వీట్ చేశాడు. త‌మ ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ కోవిడ్ 19కు చెందిన స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు తెలియ‌జేస్తే అందుకు త‌గిన నివార‌ణ‌ను తెలియ‌జేస్తామ‌ని అంటున్నాడు.
 
ఇప్ప‌టికే ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు త‌గిన విధంగా ఏదోర‌కంగా కోవిడ్ నివార‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటుంటే తాము కూడా అందులో ఓ భాగం అవుతున్నామ‌ని రాజ‌మౌళి త‌న ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ ద్వారా తెలియ‌జేస్తున్నాడు.

కోవిడ్ స‌మ‌స్య‌ల‌పై కొంత సమాచారం పొందడానికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి మేము సమన్వయం మరియు కొంత సహాయం అందించగలము. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి తగిన నివారణను చూపిస్తామని చెబుతోంది. తమ దగ్గరకు వచ్చే సమస్యలను దానిని పరిష్కరించే సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు చేరవేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ట్విట్ట‌ర్ లో.ఆర్‌.ఆర్‌.మూవీని ఫాలో అవుతే సరికొత్త స‌మాచారం చూడ‌వ‌చ్చ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన యూఐడీఏఐ

ఢిల్లీ పేలుళ్ళ వెనుక రెసిడెంట్ డాక్టర్ - పోలీసుల అదుపులో ఫ్యామిలీ మెంబర్స్

ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడు.. 12కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments