Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్- కొమరం భీమ్‌కు జోడీ దొరికింది.. ఒలీవియా ఎవరు?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:29 IST)
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీమ్ తెలియజేసింది.
 
ఒలీవియా మంచి థియేటర్ ఆర్టిస్ట్, అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్‌ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్‌కి ఈ బ్యూటీయే ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐరిష్ నటి అలీసన్ డూడీ నెగటివ్ రోల్లో కనిపిస్తుండగా, రేమండ్ స్టీవెన్సన్‌ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments