Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్- కొమరం భీమ్‌కు జోడీ దొరికింది.. ఒలీవియా ఎవరు?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:29 IST)
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీమ్ తెలియజేసింది.
 
ఒలీవియా మంచి థియేటర్ ఆర్టిస్ట్, అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్‌ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్‌కి ఈ బ్యూటీయే ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐరిష్ నటి అలీసన్ డూడీ నెగటివ్ రోల్లో కనిపిస్తుండగా, రేమండ్ స్టీవెన్సన్‌ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments