Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్రువ ట్రైలర్ అదిరిపోయింది.. నాకు తెగ నచ్చేసింది.. జక్కన్న రాజమౌళి ట్వీట్ (ట్రైలర్)

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ. ఇది ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (12:13 IST)
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ. ఇది ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంది ఆదరణ లభిస్తోంది. వ్యూస్ సంఖ్య భారీగా పెరిగిపోతూనే వుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే.. ధ్రువ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సాధించి రికార్డు సాధించింది. దీనిపై బాహుబలి జక్కన్న రాజమౌళి స్పందించారు. ఈ ట్రైలర్‌ తెగనచ్చేసిందట. తన ట్విట్టర్‌ పేజీలో 'ధ్రువ' ట్రైలర్‌ లింక్‌ను అప్‌లోడ్‌ చేసిన రాజమౌళి చరణ్‌ను, సురేందర్‌ రెడ్డిని అభినందించారు. 'చాలా స్టైలిష్‌, ఎంతో ప్రామిసింగ్‌. సురేందర్‌ రెడ్డి, రామ్‌చరణ్‌లకు అభినందనలు. రీమేక్‌ సినిమాలు చేయడం చాలా కష్టం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments