Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:24 IST)
దర్సకధీర రాజమౌళి లాక్ డౌన్ సమయంలో ఏదో పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేస్తుంటారని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మంచి ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఆ సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. 
 
అందుకే రాజమౌళిని దర్సకధీరుడని తెలుగు సినీపరిశ్రమలో పొగుడుతుంటారు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో జనం ఇళ్ళలోనే ఉండాలని కోరారు. తాను ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.
 
కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజమౌళికి ఒకటే సందేశాలు పోతున్నాయట. మీలాంటి వారు రామాయణం లాంటి కథను తీసుకుని సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఒకటే సందేశాలను పంపిస్తున్నారట. దీంతో రాజమౌళి అభిమానుల కోసం ఒక సందేశం తాజాగా పంపాడట. రామాయణం కన్నా నాకు మహాభారతం చేయాలన్న కోరిక ఉంది. 
 
కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కాదు. ఆషామాషీగా చేసే ప్రాజెక్టు కాదది. ఇప్పుడు నాకు ఆర్.ఆర్.ఆర్.సినిమా ఎలా పూర్తి చేయాలా అన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సినిమా గురించే నా ఆలోచన అంతా అంటున్నారట రాజమౌళి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments