Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ దృష్టికి రాజ్ తరుణ్ వ్యవహారం.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా?

సెల్వి
శుక్రవారం, 12 జులై 2024 (14:25 IST)
హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్ ప్రేమించి, సహజీవనం చేసి, అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఆధారాలను కూడా పోలీసులకు అందజేసింది. 
 
ఇందులో భాగంగా లావణ్య కేసులో రాజ్ తరణ్ ఎ1గా, మాల్వీ మల్హోత్రా ఎ2గా, మాల్వీ మయాంక్ ఎ3గా చేర్చారు. ఈ కేసును పక్కన బెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య ఆసక్తికర కామెంట్లు చేసింది. దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ తనను ప్రేమించి నమ్మించి మోసం చేశాడనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 
 
పవన్‌కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ.. వాళ్లను పవన్ గౌరవంగా.. బాధ్యతగా చూసుకుంటున్నారని చెప్పారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు తనకు, పిల్లలకు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు కొత్తగా 1,000 స్కాలర్‌షిప్‌లు

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

వివేకా హత్య కేసు : సీఎం చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత దంపతులు

దేశపు జనాభా గణనపై త్వరలోనే ప్రకటన చేస్తాం... అమిత్ షా

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments