Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె కన్నుమూత

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:57 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె, శ్వేతా బచ్చన్ అత్తయ్య అయిన రీతూ నంద అనారోగ్యంతో చనిపోయారు. ఆమె వయసు 71 యేళ్లు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ వెల్లడించారు.
 
కాగా, రితూ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఈమె ఒక రోజులో 17 వేల పాలసీలు చేయించిన రికార్డు ఉంది. ఆ తర్వాత ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకున్నారు. ఈయన 2018లో మ‌ర‌ణించారు. అత్యంత మృదుస్వ‌భావి అయిన ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ వేధింపులు... నడి రోడ్డుపై చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె (Video Viral)

Ambati: జగన్ సీఎంగా వున్నప్పుడు పవన్ చెప్పు చూపించలేదా.. జమిలి ఎన్నికల తర్వాత?: అంబటి

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments