Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె కన్నుమూత

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (13:57 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె, శ్వేతా బచ్చన్ అత్తయ్య అయిన రీతూ నంద అనారోగ్యంతో చనిపోయారు. ఆమె వయసు 71 యేళ్లు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ వెల్లడించారు.
 
కాగా, రితూ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఈమె ఒక రోజులో 17 వేల పాలసీలు చేయించిన రికార్డు ఉంది. ఆ తర్వాత ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకున్నారు. ఈయన 2018లో మ‌ర‌ణించారు. అత్యంత మృదుస్వ‌భావి అయిన ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments