తెర వెనుక చాలానే జరుగుతాయ్.. అవన్నీ బయటకురావు (video)

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (11:55 IST)
తెర వెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకు రావని హీరో బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ రాధికా ఆప్టే అన్నారు. చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులు మీటూ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై రాధికా ఆప్టే స్పందించారు. 
 
మీటూ ఉద్యమం తర్వాత చాలా మార్పు వస్తుందని తాను భావించానని, కానీ, ఎలాంటి మార్పులు రాలేదన్నారు. నిజానికి తెరవెనుక చాలా జరుగుతుంటాయనీ, అవన్నీ బయటకురావని చెప్పుకొచ్చరాు. ఇది ఎంతో నిరాశపరచే అంశమన్నారు. 
 
అదేవిధంగా సినీ ఇండ్రస్ట్రీలో పురుషులకు, స్త్రీలకు చెల్లించే పారితోషికాల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమానత్వం అనేది ఇంకా రాలేదన్నారు. 'ఏ' సర్టిఫికెట్ సినిమాలలో నటించే నటీమణులకు... అదే తరహా సినిమాలలో నటించే హీరోలతో సమానమైన పారితోషికం ఇవ్వాల్సివుందన్నారు. 
 
'ఏ' సర్టిఫికెట్ సినిమాలో నటించే హీరోలు కోట్ల రూపాయల లబ్ధిపొందుతారని అన్నారు. వారికి అధిక పారితోషికం ఇవ్వాల్సిందే... అయితే వారితో పాటు మిగిలిన నటులు కూడా కష్టపడ్డారనేది గుర్తించాలన్నారు. కాగా, ఈమె బాలయ్య సరసన లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం