Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు... ఆ ఉచ్చులో ఎంత మంది ఉన్నారో

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:37 IST)
మొన్న ఒకనాటి హీరోయిన్‌లు అయిన రాశి, రంభలు నటించిన యాడ్స్ విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చిన్నపాటిదే అయినా ఇలాంటి పై స్థాయి వివాదాలెన్నో సెలబ్రిటీలను చుట్టుముడుతున్నాయి. మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కామ్‌లో పలువురు సినీతారలు చిక్కుకున్న విషయం సంచలనం కలిగించింది.
 
క్యూనెట్ సంస్థ ఒక చెయిన్ సిస్టమ్‌ను ఇంట్రడ్యూస్ చేసి, దీని వల్ల భారీ లాభాలు వస్తాయని ఆశజూపి ఎంతో మంది కస్టమర్లను మోసం చేసింది. దాదాపు ఈ కుంభకోణంలో కస్టమర్‌ల నుండి రూ.100 కోట్లకు పైగా సేకరించారు. ఈ విషయాన్ని గురించిన ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. 
 
హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'క్యూనెట్' పేరుతో భారతదేశంలో ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్‌ను ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, బోమన్ ఇరానీ పేర్లు వినిపిస్తుండగా, తెలుగులో అల్లు శిరీష్, పూజా హెగ్డె తదితరులు ఉన్నట్లు తెలియడంతో వీరికి నోటీసులు జారీ చేయడం జరిగిందట. ఇంకా మరెన్నో సంస్థలు, వ్యక్తుల పేర్లు బయటకు రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments