Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" ట్రైలరుపై క్లారిటీ - డిసెంబరు 6న ఫిక్స్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:19 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగాన్ని డిసెంబరు 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్ డిసెంబరు 6వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. 
 
ఎర్రచందన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, 'పుష్ప'  ట్రైలర్ వేడుక దుబాయ్‌లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇందులో మలయాళ నటుడు పహాద్ పాజిల్, సునీల్, యాంకర్ అనసూయలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో హాస్య నటుడు సునీల్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments