Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'రాజ్‌కు అనుకూలంగా టీ సర్కారు నిర్ణయం... 5వ ఆటకు ఓకే

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:20 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "పుష్ప" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం విడుదల రోజు నుంచి రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సమంత ఒక ఐటమ్ సాంగ్‌లో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం కావడంతో దాదాపు రెండు వారాల పాటు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments