Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'కు అరుదైన గౌరవం : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:25 IST)
హీరో అల్లు అర్జున్ - దర్శకుడు కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప : ది రైజ్". ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 'ది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌'గా ఎంపిక కావడం గమనార్హం.
 
గత యేడాది డిసెంబరు నెల 17వ తేదీన విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. పైగా, బాలీవుడ్‌‍లో హిందీ చిత్రాల కలెక్షన్లను అధికమించింది. ఈ నేపథ్యంలో ఇపుడు 'పుష్ప మూవీ ఆఫ్ ది ఇయర్‌'గా నిలిచింది. అనేక బాలీవుడ్ చిత్రాలను అధికమించడం గమనార్హం. 
 
అలాగే, '83' చిత్రంలో నటనకుగాను రణ్‌వీర్ సింగ్, 'మీమీ' చిత్రానికిగాను ఉత్తమ నటిగా కృతి సనన్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే, 'పుష్ప' చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2022ను సొంతం చేసుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ముంబైలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments