Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' చిత్ర యూనిట్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". గతంలో విడుదలైన తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే, ఆ చిత్రం కోసం పని చేస్తున్న కొందరు ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments