Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' చిత్ర యూనిట్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". గతంలో విడుదలైన తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే, ఆ చిత్రం కోసం పని చేస్తున్న కొందరు ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments