Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...

Webdunia
గురువారం, 30 మే 2019 (15:36 IST)
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంతమంది జగన్ పేరు ఎత్తడానికి కూడా భయపడ్డారు.


అయితే మరికొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్‌కు అండగా నిలిచారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి కావడంతో జగన్ బయోపిక్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
 
తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాథ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు. పూరీ మాత్రం జగన్ బయోపిక్ నేనే తీస్తాను అంటున్నాడు. 
 
గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్ లేదు. దాంతో ఫామ్‌లో లేకుండా పోయాడు. తాజాగా హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అది వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments