Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...

Webdunia
గురువారం, 30 మే 2019 (15:36 IST)
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంతమంది జగన్ పేరు ఎత్తడానికి కూడా భయపడ్డారు.


అయితే మరికొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్‌కు అండగా నిలిచారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి కావడంతో జగన్ బయోపిక్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
 
తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాథ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు. పూరీ మాత్రం జగన్ బయోపిక్ నేనే తీస్తాను అంటున్నాడు. 
 
గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్ లేదు. దాంతో ఫామ్‌లో లేకుండా పోయాడు. తాజాగా హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అది వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments