Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 10 మే 2023 (09:10 IST)
ప్రముఖ కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్విరాజ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి  తరలించి సెలైన్ ఎౕక్కించారు. అయితే, ఆస్పత్రిలో ఎందుకు చేరారన్న విషయంపై క్లారిటీ లేదు. 
 
పృథ్విరాజ్‌ను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై చూడగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కంగారుపడిపోయారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి పడకపై నుంచే పృథ్వీరాజ్ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
 
"దర్శకుడిగా తొలిసారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీకి మీ ఆదరణ కావాలి.ఈ నెల 26వ తేదీన పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాం. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకు, మా బృందానికి మీ సపోర్టు ఉండాలి" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments