Webdunia - Bharat's app for daily news and videos

Install App

`సంకీర్తన` నిర్మాత మృతి

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:12 IST)
Gangayya
నాగార్జున, రమ్యకృష్ణ జంటగా న‌టించిన‌ 'సంకీర్తన' చిత్ర నిర్మాత డాక్టర్ యం. గంగయ్య మృతి చెందారు. బుధవారం రాజమండ్రిలో మ‌ర‌ణించిన‌ట్లు నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా గీతాకృష్ణకు మంచి పేరు రావడంతో పాటు ఆ తర్వాత ఆయన పలు భిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. ని

ర్మాత గంగయ్య మృతి పట్ల పలువురు నిర్మాతలు సంతాపం తెలియచేశారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర నిర్మాత‌ల‌మండ‌లి ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని శ్ర‌ధ్దాంజ‌లి ఘ‌టించింది. ఆయ‌న అనారోగ్య కార‌ణంగా కొద్దిరోజులుగా ఆసుప్ర‌తిలో వున్నార‌ని ఛాంబ‌ర్ సంతాప‌సందేశంలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments