Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ముందు కాలిపై కాలేసుకుని కూర్చొన్న ప్రియాంకా.. 'లెగ్స్ ఫర్ డేస్' అంటూ ట్వీట్

జర్మన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండ

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:48 IST)
జర్మన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు కాలుపై కాలు వేసుకుని బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న వేళ, తన కాళ్లు చూపిస్తూ, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
 
ప్రస్తుతం తన చిత్రం 'బేవాచ్' ప్రమోషన్ కోసం బెర్లిన్‌లో ఉన్న ప్రియాంక, మోదీని కలసి ఓ చిత్రాన్ని పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీకి ఎంతమాత్రమూ గౌరవం ఇవ్వకుండా ఆమె ప్రవర్తించిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై ప్రియాంకా చోప్రా ధీటుగా స్పందించారు.
 
తన తల్లితో కలసి కూర్చున్న చిత్రాన్ని పోస్టు చేస్తూ, "లెగ్స్ ఫర్ డేస్" అని ఒకే ఒక్క మాటతో విమర్శకుల నోళ్లు మూయించింది. ప్రియాంక పోస్టు చేసిన ఫోటోలో, ఆమె తల్లి మధు చోప్రా, ప్రియాంక కన్నా పొట్టి దుస్తులతో ఉండగా, తన తల్లితో ఉండేలాగానే, మోడీ వద్దా ప్రవర్తించానన్న భావన వచ్చేలా ఆమె పెట్టిన పోస్టు విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. పైగా, ఈ ఫోటోను 2.80 మంది లైక్ చేయడం గమనార్హం. 

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments