Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో విల‌న్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:57 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమాతో స‌క్స‌స్ సాధిస్తాడు అనుకున్నారు కానీ... ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాడు. దీనికి కార‌ణం సాహోలో ప్రభాస్ బాలీవుడ్, కోలీవుడ్ నటులకు ఎక్కువ‌ ప్రాధాన్యత ఇవ్వ‌డ‌మే అని తెలిసింది. భారతదేశం అంతటా ప్రభావం చూపాలని సాహో టీమ్ అలా చేసారు కానీ... ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. అస‌ల‌కే మోసం వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకి భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి.
 
అందువల్ల ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం జాను విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. జాను మూవీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఈ మూవీలో తెలుగు నటులుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే విల‌న్ పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించినట్లు స‌మాచారం. జిల్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి వ‌చ్చాకా... నవంబర్‌లో కొత్త షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2020 సమ్మర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments