Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రాధేశ్యామ్" విడుదల వాయిదా? దర్శకుడు రాధాకృష్ణకుమార్ ట్వీట్ వైరల్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (12:31 IST)
ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సివుంది. అయితే, ఈ చిత్రం విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై దర్శకుడు రాధాకృష్ణకుమార్ చేసిన ట్వీట్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉంటాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా... మన ఆశలు ఎల్లపుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి.. ఉన్నతంగా ఉండండి... టీమ్ రాధేశ్యామ్" అంటూ ట్వీట్ చేశారు. 
 
అంటే ఈ ట్వీట్ రాధేశ్యామ్ చిత్రం వాయిదాపడుతుందన్న సందేశాన్ని తెలిపేలా వుంది. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు వద్ద ప్రస్తావించగా, అలాంటిదేమైనా ఉంటే ఖచ్చితంగా ప్రకటిస్తాం అని ముక్తసరిగా సమాధానమిచ్చారేగానీ, స్పష్టం చేయకపోవడం గమనార్హం. అంటే రాధేశ్యామ్ ఖచ్చితంగా వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments