Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:23 IST)
ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విడుదలను వాయిదావేశారు. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమకథ. తాను మనసిచ్చిన ఒక అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ చిత్రం కథ. 
 
సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయాదా వేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. అప్పటికీ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థల యూపీ క్రియేషన్స్, టి.సిరీస్, గోపికృష్ణ మూవీస్‌లు అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments