Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:23 IST)
ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విడుదలను వాయిదావేశారు. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమకథ. తాను మనసిచ్చిన ఒక అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ చిత్రం కథ. 
 
సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయాదా వేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. అప్పటికీ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థల యూపీ క్రియేషన్స్, టి.సిరీస్, గోపికృష్ణ మూవీస్‌లు అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments