Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఆర్‌ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (15:26 IST)
ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించనున్నారు. జక్కన్న తెరకెక్కనున్నా ఈ చిత్రంలో అలియాభట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ భామను ఖరారు చేశాడు.. రాజమౌళి. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజాగా ఎన్టీఆర్‌తో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారు.
 
స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన కథలో.. విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ కనిపించనున్నారు. చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. 
 
ఎన్టీఆర్.. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈ వాయిస్ ఓవర్‌ను ప్రభాస్‌తో చెప్పిస్తున్నారట. ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల టాక్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments