Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరదలు... కోటి రూపాయలు విరాళం ఇచ్చిన 'బాహుబలి'

కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోగా మరెందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రజలను

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:37 IST)
కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోగా మరెందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ముందుకు వచ్చారు. 
 
బాహుబలి హీరో ప్రభాస్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంతమొత్తం ఇప్పటివరకూ కేరళ వరద సాయంగా ప్రకటించలేదు. ఇకపోతే అల్లు అర్జున్ రూ. 25 లక్షలు చెక్కును కేరళ ప్రభుత్వానికి అందించారు. తమిళ హీరోలు సోదరులు సూర్య, కార్తి ఇటీవల తమిళనాడు రైతు సంఘానికి రూ.కోటి విరాళం ఇచ్చి తమ ఉదారతను చాటారు. ఇప్పుడు కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments