Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరదలు... కోటి రూపాయలు విరాళం ఇచ్చిన 'బాహుబలి'

కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోగా మరెందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రజలను

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:37 IST)
కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోగా మరెందరో నిరాశ్రయులయ్యారు. అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందని కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ముందుకు వచ్చారు. 
 
బాహుబలి హీరో ప్రభాస్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంతమొత్తం ఇప్పటివరకూ కేరళ వరద సాయంగా ప్రకటించలేదు. ఇకపోతే అల్లు అర్జున్ రూ. 25 లక్షలు చెక్కును కేరళ ప్రభుత్వానికి అందించారు. తమిళ హీరోలు సోదరులు సూర్య, కార్తి ఇటీవల తమిళనాడు రైతు సంఘానికి రూ.కోటి విరాళం ఇచ్చి తమ ఉదారతను చాటారు. ఇప్పుడు కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments