Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాని బతికిద్దామని ప్ర‌భాస్ వ‌చ్చారు - స్వప్న దత్ కామెంట్స్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:28 IST)
Swapna Dutt
దుల్క‌న్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన సినిమా సీతారామం. ఈ సినిమా ఈనెల 6న విడుద‌ల‌కాబోతుంది. బుద‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. దీనికి ప్ర‌భాస్ ముఖ్య అతిథి. ఈ సంద‌ర్భంగా స్వప్న ద‌త్ మాట్లాడారు.
 
ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు` అని స్వ‌ప్న ద‌త్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కూడా నేను స్వ‌ప్న కోస‌మే వ‌చ్చాను. ఆమె చ‌క్క‌టి సినిమా తీసింది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments