Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాని బతికిద్దామని ప్ర‌భాస్ వ‌చ్చారు - స్వప్న దత్ కామెంట్స్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:28 IST)
Swapna Dutt
దుల్క‌న్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన సినిమా సీతారామం. ఈ సినిమా ఈనెల 6న విడుద‌ల‌కాబోతుంది. బుద‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. దీనికి ప్ర‌భాస్ ముఖ్య అతిథి. ఈ సంద‌ర్భంగా స్వప్న ద‌త్ మాట్లాడారు.
 
ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు` అని స్వ‌ప్న ద‌త్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కూడా నేను స్వ‌ప్న కోస‌మే వ‌చ్చాను. ఆమె చ‌క్క‌టి సినిమా తీసింది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments