Webdunia - Bharat's app for daily news and videos

Install App

31న మహేష్ - త్రివిక్రమ్ కొత్త చిత్రం అప్‌డేట్... టైటిల్ ఇదేనా?

Webdunia
సోమవారం, 29 మే 2023 (19:21 IST)
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇది మహేశ్ బాబు నటించే 28వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌ను ఈ నెల 31వ తేదీన అధికారికంగా వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్‌ను విడుదల చేసింది. ఫుల్ మాస్‌ గెటప్‌లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండటం ఆ ఫోటోలో చూడొచ్చు. 
 
మరో రెండు రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 28 నంచి మాస్ ధమాకా వచ్చేస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మహేశ్ బాబు వీరాభిమానులు ఈ చిత్రం టైటిల్‌ను సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తారని వివరించింది. 
 
కాగా, ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజీ చిత్రాల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికతో వస్తున్న ఈ చిత్రానికి "గుంటూరు మిర్చి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments