Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శంకర్ దాదా ఎంబీబీఎస్" గాయకుడు ఇకలేరు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (09:21 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఈ చిత్రంలో 'పట్టుపట్టు చెయ్యేపట్టు' అంటూ సాగే పాటను ఆలపించిన తమిళ సినీ నేపథ్యగాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఇకలేరు. ఆయన శనివారం రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 73 యేళ్లు. 
 
గత 2001లో 'దిల్' అనే చిత్రంలో సినీ నేపథ్యగాయకుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన... తెలుగు, తమిళంతో పాటు.. పలు భాషల్లో కలిపి దాదాపు 2 వేలకు పైగా పాటలను పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద, భక్తి గీతాలను ఆలపించారు. 
 
ఒక్క గాయకుడుగానే కాకుండా నటుడుగా కూడా రాణించారు. పలు చిత్రాల్లో ఆయన మంచి పాత్రలను పోషించారు. మాణిక్య వినాయగం మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments