Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శంకర్ దాదా ఎంబీబీఎస్" గాయకుడు ఇకలేరు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (09:21 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఈ చిత్రంలో 'పట్టుపట్టు చెయ్యేపట్టు' అంటూ సాగే పాటను ఆలపించిన తమిళ సినీ నేపథ్యగాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఇకలేరు. ఆయన శనివారం రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. ఆయనకు వయసు 73 యేళ్లు. 
 
గత 2001లో 'దిల్' అనే చిత్రంలో సినీ నేపథ్యగాయకుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన... తెలుగు, తమిళంతో పాటు.. పలు భాషల్లో కలిపి దాదాపు 2 వేలకు పైగా పాటలను పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద, భక్తి గీతాలను ఆలపించారు. 
 
ఒక్క గాయకుడుగానే కాకుండా నటుడుగా కూడా రాణించారు. పలు చిత్రాల్లో ఆయన మంచి పాత్రలను పోషించారు. మాణిక్య వినాయగం మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments