Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూపై పూజాహెగ్డే.. అన్యాయం ఎప్పుడు జరిగినా..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:07 IST)
మీటూపై అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. వేధింపులకు గురవుతున్న మహిళలకు తాను సాయం చేసేందుకు సిద్ధంగా వున్నానని చెప్పింది. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలామంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. అయినా తనకు ఆ అనుభవం లేదని చెప్పింది. 
 
మీటూపై కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని పూజా హెగ్డే పిలుపునిచ్చింది.
 
మీటూ ఉద్యమానికి తాను ఎప్పుడో మద్దతు ప్రకటించానని తెలిపింది. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయమని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. ఇటీవల పూజా హెగ్డే అరవింద సమేత ద్వారా తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments