పూజా హెగ్డేకు చేదు అనుభవం: అతను ప్రవర్తించిన తీరు దారుణం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (17:57 IST)
హీరోయిన్  పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. విపుల్ నకాషే అనే ఇండిగో సిబ్బంది పైన హీరోయిన్ పూజా హెగ్డే ఫైర్ అయింది. అతను ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది. 
 
ముంబై నుంచి వస్తోన్న ఇండిగో విమానంలో విపుల్ నకాషే ఎటువంటి తప్పు లేకున్నా మాతో చాలా మొరటుగా ప్రవర్తించాడని పేర్కొంది. 
 
వాస్తవానికి తాను ఇలాంటి సమస్యల గురించి తాను పట్టించుకోనని కానీ ఈ  సంఘటన తనని ఎంతో భయపెట్టిందని పూజా తన ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో  హాట్ టాపిక్‌గా మారడంతో ఇండిగో సంస్థ స్పందించింది. 
 
పూజా హెగ్డేకి క్షమాపణలు చెప్తూ "మీ ప్రాబ్లమ్‌ని, మీరు ప్రయాణించిన టికెట్ పీఎన్ఆర్ నెంబర్‌ని మెసేజ్ చేయండి, మేము త్వరగా మీ సమస్యని పరిష్కరిస్తామని పోస్ట్ చేసింది." అని కోరింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments