కృష్ణ అంతిమయాత్రలో ఉద్రిక్తత... అభిమానులపై ఖాకీల లాఠీచార్జ్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (13:08 IST)
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులో లక్షలాది మంది హైదరాబాద్‌ నగరానికి తరలివచ్చారు. దీంతో పద్మాలయ స్టూడియో పరిసర ప్రాంతాలు కృష్ణ అభిమానులతో నిండిపోయాయి. 
 
అయితే, చివరిచూపు కోసం వచ్చిన ప్రముఖులు, వీఐపీల కోసం అభిమానుల క్యూలైన్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టూడియో లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు అభిమానులకు రక్తపు గాయాలు అయ్యాయి.
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments