Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' : రాంగోపాల్ వర్మ

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆరోపించారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
కానీ, హోటల్ యాజమాన్యం ఆయన బుక్ చేసుకున్న హాల్‌ను రద్దు చేసింది. దీంతో విజయవాడలోని పైపుల రోడ్డపైనే ఆదివారం రాత్రి 4 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. అయితే, ఆయన్ను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు సమావేశాలకు, సభలు నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పైగా, రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆర్జీవీకి పోలీసులు గుర్తుచేసి ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments