Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై పోలీస్ కేసు... మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది... అమ్మేస్తారా?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:10 IST)
సామాజిక మాధ్యమం వేదికగా తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ కరాటే కల్యాణి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో ఆమె కోరినట్టు సమాచారం.
 
కానీ గతంలో కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై కల్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాడు తన ఫిర్యాదులో శ్రీరెడ్డి ఆరోపించింది. అయితే ప్రస్తుతం కరాటే కళ్యాణి పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 
 
మరోవైపు శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీ రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. మకాం మార్చి చెన్నై చెక్కేసిన ఛాన్స్ దొరికినప్పుడల్లా నోటికి పని చెప్తుంది. ఇటీవల కరాటే కళ్యాణి , డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతుల దండకం చదివిన శ్రీ రెడ్డి. తాజాగా మరో వివాదాన్ని రేపింది.
 
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోను అమ్మేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై శ్రీ రెడ్డి స్పందించింది. "ఎక్కడైతే నాకు అభిరామ్‌కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగు అవ్వనుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. 
 
 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments