Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు.. గట్టిగా అరిచాడని న్యూసెన్స్ కేసు

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (15:40 IST)
మెగా బ్రదర్, నటుడు నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు నమోదైంది. అపార్ట్‌‌మెంట్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ చుట్టుపక్కలవాళ్లు అభ్యంతరం చెప్పగా అర్ధరాత్రి గొడవ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అయితే.. నిహారిక భర్త చైతన్య కూడా అపార్ట్ మెంట్ వాసులపై కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేస్తున్నారు. 
 
గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు.. మెగా ప్రిన్సెస్ నిహారికతో గతేడాది డిసెంబర్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఇక  పెళ్లయ్యాక నిహారిక భర్తతో కలిసి మాల్దీవుల్లో హనిమూన్ చేసుకున్న ఈ జంట.. సెకండ్ వేవ్ తర్వాత పాండిచ్చేరిలో రెండో హనీమూన్ ట్రిప్ వేశారు. 
 
నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ జంట.. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఓ అపార్టుమెంటులో వుంటున్నారు. అయితే చైతూపై ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులో న్యూసెన్స్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments