Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు.. గట్టిగా అరిచాడని న్యూసెన్స్ కేసు

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (15:40 IST)
మెగా బ్రదర్, నటుడు నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు నమోదైంది. అపార్ట్‌‌మెంట్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ చుట్టుపక్కలవాళ్లు అభ్యంతరం చెప్పగా అర్ధరాత్రి గొడవ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అయితే.. నిహారిక భర్త చైతన్య కూడా అపార్ట్ మెంట్ వాసులపై కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేస్తున్నారు. 
 
గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు.. మెగా ప్రిన్సెస్ నిహారికతో గతేడాది డిసెంబర్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఇక  పెళ్లయ్యాక నిహారిక భర్తతో కలిసి మాల్దీవుల్లో హనిమూన్ చేసుకున్న ఈ జంట.. సెకండ్ వేవ్ తర్వాత పాండిచ్చేరిలో రెండో హనీమూన్ ట్రిప్ వేశారు. 
 
నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ జంట.. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఓ అపార్టుమెంటులో వుంటున్నారు. అయితే చైతూపై ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులో న్యూసెన్స్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments