Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... బెడ్, వెంటిలేటర్ కావాలి, నా బ్రదర్ చనిపోతున్నాడని హీరోయిన్ చెప్పిన నిమిషాల్లోనే...

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:37 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో మరణమృదంగం వినిపిస్తోంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మృతులు సంఖ్య వుంటోంది. కరోనావైరస్ ధాటికి దేశంలో ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా బాలీవుడ్ నటి పియా బాజ్‌పాయ్ సోదరుడు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశాడు. తన సోదరుడు కరోనా బారిన పడ్డారనీ, అతడికి బెడ్, వెంటిలేటర్ వెంటనే ఏర్పాటు చేయాలంటూ పియా ఉద్వేగంతో చేతులు జోడించి నమస్కరిస్తూ ట్వీట్ చేశారు. ఆమె అలా ట్వీట్ చేసిన గంటలకే ఆమె సోదరుడు ఎలాంటి సౌకర్యాలు లేక కన్నుమూశాడు.
 
తన కళ్లెదుటే తన సోదరుడు మరణించాడంటూ పియా రోదించింది. దీన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణలో పలు రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా కనీసం 3 వారాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

Posani: జైలు గేటు దగ్గర పోసానీతో సెల్ఫీలు తీసుకున్న సీఐడీ ఆఫీసర్లు.. ఏంటిది? (video)

ఏప్రిల్ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్.. మెట్రెస్, ఫైబర్ కుర్చీ ఇవ్వలేం

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments