Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... బెడ్, వెంటిలేటర్ కావాలి, నా బ్రదర్ చనిపోతున్నాడని హీరోయిన్ చెప్పిన నిమిషాల్లోనే...

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:37 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో మరణమృదంగం వినిపిస్తోంది. ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో పాటు వేల సంఖ్యలో మృతులు సంఖ్య వుంటోంది. కరోనావైరస్ ధాటికి దేశంలో ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా బాలీవుడ్ నటి పియా బాజ్‌పాయ్ సోదరుడు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశాడు. తన సోదరుడు కరోనా బారిన పడ్డారనీ, అతడికి బెడ్, వెంటిలేటర్ వెంటనే ఏర్పాటు చేయాలంటూ పియా ఉద్వేగంతో చేతులు జోడించి నమస్కరిస్తూ ట్వీట్ చేశారు. ఆమె అలా ట్వీట్ చేసిన గంటలకే ఆమె సోదరుడు ఎలాంటి సౌకర్యాలు లేక కన్నుమూశాడు.
 
తన కళ్లెదుటే తన సోదరుడు మరణించాడంటూ పియా రోదించింది. దీన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణలో పలు రాష్ట్రాలు పాక్షిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా కనీసం 3 వారాలు పూర్తి లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments