Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేసి ట్రోల్స్‌కు గురైన సురేఖా వాణి

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (23:16 IST)
తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి నాయకత్వం వహించింది. పలువురు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు, టీవీ ప్రముఖులు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పాటల ప్రచార రీల్స్‌ను షేర్ చేస్తున్నారు. 
 
తెలుగు నటి సురేఖా వాణి కుమార్తె, సుప్రీత కూడా అదే చేసింది. అయితే సురేఖా వాణి ట్రోల్స్‌కు గురైంది. దీనిపై ఆమె భావోద్వేగానికి గురైంది. తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పింది.
 
 అంతకుముందు, సుప్రీత బీఆర్‌ఎస్‌కి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం రీల్స్ చేసింది. ఆపై వాటిని  తొలగించి, తన కుమార్తెతో పాటు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేసి సురేఖా వాణి.. ఆయనను అభినందించింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత ఇది జరిగింది.
 
బీఆర్ఎస్ అధికారంలో వుండగా.. ఆ పార్టీకి మద్దతిచ్చి.. ఇప్పుడు అధికారం మారగానే రేవంత్ రెడ్డి ఫోటోను సురేఖ పోస్టు చేసిందని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆమె అవకాశవాద వ్యక్తి అని ట్రోల్స్ మొదలెట్టారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నెటిజన్ల ట్రోల్స్‌తో మానసికంగా కుంగిపోయానని తెలిపింది. కొత్త సీఎంను అభినందించడం తప్పుకాదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణలపై తీవ్ర వర్ష ప్రభావం

ఆఫ్రికా దేశంలో మారణకాండ- 600 మందిని కాల్చిపారేశారు..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024- రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలి.. మోదీ

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. వెనక్కి తగ్గేదే లేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments