Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్య పాత్రలో అందాలను ఆరబోయనున్న పాయల్ రాజ్‌పుత్

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (15:30 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన రాజస్థాన్ పిల్ల పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఆమె అందాలను ఆరబోసింది. ముఖ్యంగా నెగెటివ్ పాత్రలో రెచ్చిపోయింది. అటు నటనపరంగా, ఇటు అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. అలా కుర్రకారుకి కునుకులేకుండా చేస్తున్న పాయల్ రాజ్‌పుత్... ఇపుడు వేశ్య పాత్రలో మరింత రెచ్చిపోనుందట. 
 
ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'టైగర్ నాగేశ్వర్రావు'. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. ఈ పాత్రలో ఆమె చాలా బోల్డ‌గా నటించనుందట. 
 
1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా జనాలను భయపెట్టిన 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 'టైగర్ నాగేశ్వర్రావు'గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments