Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేల టికెట్‌కు తర్వాత ''సాక్ష్యం''.. ఆడియో వేడుకకు ఓకే చెప్పిన పవన్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుతం చిత్తూరు పర్యటనలో వున్న పవన్ కల్యాణ్.. సినిమాలకు దూరంగా వున్నా.. సినిమా ఆడియో కార్యక్రమాలకు హాజరవుతు

Webdunia
బుధవారం, 16 మే 2018 (13:23 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుతం చిత్తూరు పర్యటనలో వున్న పవన్ కల్యాణ్.. సినిమాలకు దూరంగా వున్నా.. సినిమా ఆడియో కార్యక్రమాలకు హాజరవుతున్నారు.


నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ మీట్, రవితేజ నేల టికెట్ ఆడియో కార్యక్రమంలో మెరిసిన పవన్ కల్యాణ్.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా ఆడియో వేడుకలో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నారు. 
 
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల26న హైదరాబాదులో జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్‌‍ను ఆహ్వానించారట. ఈ ఆడియో కార్యక్రమానికి పవన్ కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments