Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సైట్లపై దావా వేసిన నటి పవిత్రా లోకేశ్!

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (22:28 IST)
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. తన గురించి అభ్యంతరకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా తన పేరు, ప్రతిష్టను కించపరిచేలా కొన్ని సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానెల్‌లపై ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ దావా వేశారు.
 
శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులతో పవిత్రా లోకేష్ సమావేశమై ఈ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన చిత్రాలను అభ్యంతరకరమైన రీతిలో పోస్టు చేసిన వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆమె లింక్‌లను షేర్ చేశారు. 
 
తనను, నటుడు నరేష్ వేధించేందుకు కొన్ని ఛానెల్‌లు ట్రోల్‌లు, అభ్యంతరకరమైన సవరించిన చిత్రాలను ఉపయోగిస్తున్నాయని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments