Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సైట్లపై దావా వేసిన నటి పవిత్రా లోకేశ్!

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (22:28 IST)
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. తన గురించి అభ్యంతరకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా తన పేరు, ప్రతిష్టను కించపరిచేలా కొన్ని సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానెల్‌లపై ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ దావా వేశారు.
 
శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులతో పవిత్రా లోకేష్ సమావేశమై ఈ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన చిత్రాలను అభ్యంతరకరమైన రీతిలో పోస్టు చేసిన వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆమె లింక్‌లను షేర్ చేశారు. 
 
తనను, నటుడు నరేష్ వేధించేందుకు కొన్ని ఛానెల్‌లు ట్రోల్‌లు, అభ్యంతరకరమైన సవరించిన చిత్రాలను ఉపయోగిస్తున్నాయని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments