Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ షీలా పెళ్లయిపోయింది

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (17:20 IST)
షీలా పెళ్లి
అల్లు అర్జున్ సరసన పరుగు చిత్రంలో నటించిన హీరోయిన్ షీలా వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఓ మోస్తరు సక్సెస్ లో వుండగానే నటి షీలా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె చెన్నైలోని ఈవీపి ఫిల్మ్ సిటీ చైర్మన్ సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 
వీరి వివాహం మార్చి 12న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక ఫోటోలను షీలా తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. కాగా షీలా కౌర్ 2006లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన రాజు భాయ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments