Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీకు ఒక్కదానికే అది ఉంది... మిగతావారికేవీ?' పరిణితి చోప్రా ఫ్యాన్స్ ట్వీట్స్

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:26 IST)
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సెట్లో తను షూటింగులో పాల్గొన్న ఫోటోలను కొన్ని పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటో చర్చకు దారి తీసింది. 
 
ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ... 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్‌లు ధరించారు. ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ ఫోటో కింద కామెంట్ పెట్టింది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన ఆమె అభిమానులు 'నీకు ఒక్కదానికే అది ఉంది. మిగతావారికేవీ. ఓసారి ఫోటోలు చూడు' అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. వారి ప్రశ్నలతో అమ్మడు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments