Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం : ఎవరికి నష్టం?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:12 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల కోసం దాదాపు వెయ్యి కిలోల బాంబులను ఉపయోగించారు. ఈ దాడిలో జైషే మొహ్మద్ సంస్థకు చెందిన 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్థితులు విషమిస్తున్న తరుణంలో పాకిస్థాన్.. భారతీయ కంటెంట్‌పై నిషేధం విధించింది. ఇక ఏ భారతీయ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాదంటూ పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ప్రకటనలు, యాడ్ ఫిల్మ్‌లను కూడా ప్రదర్శించవద్దని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది. 
 
ఈ నిర్ణయంతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఏర్పడదని, నష్టం వాటిల్లేది పాకిస్థాన్‌కేనని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు వినోదపన్నురూపంలో సుమారుగా రూ.102 కోట్లు వసూలవుతోంది. ఈ నిర్ణయం వలన ఆ ఆదాయానికి గండి పడనుందని విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

భార్యకు మరో వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. నుదుట సింధూరాన్ని తుడిచి.. దండలు...?

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments