Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం : ఎవరికి నష్టం?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:12 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల కోసం దాదాపు వెయ్యి కిలోల బాంబులను ఉపయోగించారు. ఈ దాడిలో జైషే మొహ్మద్ సంస్థకు చెందిన 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్థితులు విషమిస్తున్న తరుణంలో పాకిస్థాన్.. భారతీయ కంటెంట్‌పై నిషేధం విధించింది. ఇక ఏ భారతీయ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కాదంటూ పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ప్రకటనలు, యాడ్ ఫిల్మ్‌లను కూడా ప్రదర్శించవద్దని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది. 
 
ఈ నిర్ణయంతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఏర్పడదని, నష్టం వాటిల్లేది పాకిస్థాన్‌కేనని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు వినోదపన్నురూపంలో సుమారుగా రూ.102 కోట్లు వసూలవుతోంది. ఈ నిర్ణయం వలన ఆ ఆదాయానికి గండి పడనుందని విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments